Friday 22 March 2013

ఎర్త్ అవర్

పెరుగుతున్న భూతాపం(Global Warming) ఈ భూమి మనుగడకు ఒక ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2100 కి ఈ భూమి మీద జీవం పూర్తిగా నాశనమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు.

విద్యుత్ వాడకంలో Carbon-di-oxide విడుదలవుతుంది. ఇది Global Warming పెరగడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, విద్యుత్ ని పొదుపు చేయాలన్న సందేశం ప్రజలకు చేరదానికి 2007 లో "ఎర్త్ అవర్"(Earth hour) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 152 దేశాల ప్రజలు స్వచ్చందంగా ఈ ఎర్త్ అవర్ లో పాల్గొంటున్నారు. 

మన చేయాల్సిందల్లా ఒక గంట పాటు మన ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను వాడకాన్ని ఆపేసి,ప్లగ్స్ నుంచి తొలగించాలి.

ఎర్త్ అవర్ చేయాల్సిన సమయం : మార్చి 23, శనివారం రాత్రి 8.30 నుంచి 8.30 వరకు.

Unplug all Electronic items for One hour from 8.30PM To 9.30 PM on March 23 For the Sake of Earth.

Uniting the planet to project the planet.

రండి! మన భూమిని, మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం.

No comments:

Post a Comment