Showing posts with label గాంధీ. Show all posts
Showing posts with label గాంధీ. Show all posts

Thursday, 3 October 2019

మహాత్మ గాంధీ సూక్తి



"The tendency of Indian civilization is to elevate the moral being, that of the western civilization is to propagate immorality. The latter is godless, the former is based on a belief in God."

- Mahatma Gandhi

(source: Popular Hinduism: The Religion of the Masses - By L S S O'Malley p. 46).

Tuesday, 30 January 2018

Monday, 30 January 2017

భారతీయత గురించి మహాత్మ గాంధీ సూక్తి



I believe that the civilization India has evolved is not to be beaten in the world. Nothing can equal the seeds sown by our ancestry. Rome went; Greece shared the same fate; the might of the Pharaohs was broken; Japan has become westernized; of China nothing can be said; but India is still, somehow or other, sound at the foundation.

- Mahatma Gandhi
(An excerpt from 'Hindu Swaraj' book)

Friday, 2 October 2015

స్వతంత్రమా? గోవధ నిషేధమా? గాంధీగారిని అడిగిన ఆంగ్లేయులు.

స్వతంత్ర పోరాటంతో పాటు గోవధ నిషేధ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా జరుగుతున్న సమయంలో గాంధీగారిని పిలిచి బ్రిటీష్ వారు అడిగారు. మీకు స్వాతంత్రం కావాలా? లేక గోవధ నిసేధం కావాలా? అని.... దానికి సమాధానంగా గాంధీగారు 'నాకు గోవధ నిషేధమే కావాలి. మీరు గోవధను నిషేదిస్తే, ఈ స్వతంత్ర పోరాటం ఇప్పుడే ఆపేస్తాను.గోవులను రక్షించుకుంటేనే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది' అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు 147 వ గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటికి ఈ దేశంలో గోవధ నిషేధం జరగలేదు. ఎక్కడైనా ప్రభుత్వాలు గోవధ నిషేధం చేస్తే, దాన్ని ప్రజల ఆహారను స్వేఛ్చను హరిస్తున్నారు, మతాన్ని రుద్దుతున్నారని కుహన-లౌకిక వాదులు, అదే వర్గానికి చెందిన మీడీయా పెద్ద గోల చేస్తున్నారు. జంతువధ కాలుష్యానికి, భూతాపానికి పెద్ద కారణమని తెలిసి కూడా, పర్యావరణాన్ని రక్షించడంటూ పోరాటం చేసే ఏ పర్యావరణవేత్త కూడా గోవధ నిషేధాన్ని అమలు చేయమని అడగరెందుకో ???!!! గాంధీగారి సిద్ధాంతాన్ని కనీసం ప్రజలైన అర్దం చేసుకోవాలి. భారతీయ గోవులను, దేశీఆవులను రక్షించుకుని, వాటి సంతతిని పెంచి, మహాత్ముని ఆత్మకు శాంతి చేకూర్చాలి. కనీసం వచ్చే గాంధీ జయంతికైనా వారి కల సాకారం కావాలి. దేశంలో గోవధ నిషేధం జరగాలి. దేశిగోవులను రక్షించడానికి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించి, ప్రత్యేక అధికారాలతో కొత్త సంస్థలను ఏర్పాటు చేసి, గోవులను రక్షించాలి. జై హింద్