Sunday 10 May 2015

మాతృవందన ఫలం

భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేనచ
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, గంగాజలం తీసుకుని, రామేశ్వరం చేరి రామేశ్వరుడిని ఆ గంగాజలంతో అభిషేకించి, సేతువు దగ్గర స్నానం చేసి, ఇసుకు తీసుకుని తిరిగి కాశీకి చేరి గంగలో ఆ ఇసుక కలిపితే కాశీ యాత్ర పూర్ణఫలం దక్కుతుంది. అటువంటి 100 యాత్రలు చేసిన పుణ్యం, 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలం, అమ్మకు ఒక్క నమస్కారం చేయడంతోనే వస్తుంది.


No comments:

Post a Comment