Saturday 2 May 2015

నృసింహ జయంతి శుభాకాంక్షలు

ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మరణం తర్వాత మరో శరీరం కొరకు జీవుడు ఒంటరి ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన గాఢాంధకారం నెలకొని ఉంటుంది, గమ్యం తెలియదు, దారి తెలియదు, నా అనుకున్నవాళ్ళెవరు ఉండరు, కళ్ళు పొడుచుకుని చూసిన చీకటి తప్ప వెరొకటి కనిపించదు. ఆ సమయంలో జీవుడు భీతిల్లుకుండా, భయపడకురా, నీకు తోడుగా నేను ఉన్నానని, ఆత్మకు తోడుగా యాత్ర చేస్తూ, ధైర్యాన్నిస్తూ అనుగ్రహించే దయాసముద్రా! కారుణ్యధామ! నా తండ్రి! లక్ష్మీ నరసింహ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఆదిశంకరాచార్య కృత లక్ష్మీనరసింహ కరవాలంబస్తోత్రం  


No comments:

Post a Comment