Wednesday 6 May 2015

పరమాచార్య వాణి

ఈ రోజు నడిచే దేవుడి, అపర ఆదిశంకరులు, కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి 122 వ జయంతి.
ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే దలైలామా వేనోళ్ల పొగిడారు.

పరమాచార్య వాణి -
కృషి లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇష్టంతో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దాంతో పాటు వచ్చే కష్టనష్టాలను భరించడానికి సిద్ధపడతారు. కానీ ధర్మాన్ని ఆచరించే విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని ఎందుకంటున్నారు? అవరోధాలు ఏర్పడతాయి. ఏ పనైతే వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా చేయబడుతుందో, అది గొప్ప ఫలాలను ఇస్తుంది, సాధించామనే గొప్ప భావననూ ఇస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని విడువరాదు.

కంచి పరమాచార్య స్వామి  


No comments:

Post a Comment