Tuesday 12 May 2020

మామిడి చెట్లు నరికితే బ్రహ్మహత్య దోషం - రావణసంహిత

ఈ వేసవిలో మనం ఎన్నో పళ్ళు తింటున్నాము. ఈ ఋతువులు మనకు మామిడి, సపోటా వంటి చాలా ఫలాలు లభిస్తున్నాయి. అవే గాక నిత్యం మనమెన్నో కాయగూరలు, పండులు తింటాము, కుంకుడుకాయలు వాడతాము. వాటి విత్తనాలను మనం జాగ్రత్తగా సేకరించవచ్చు. దీనికి శ్రమ కూడా అవసరంలేదు. వేసవి ముగుసి ఋతువుపవనాలు రాగానే ఆ విత్తనాలను ఖాళీ ప్రదేశాల్లో చల్లేస్తే, అవి మొలకెత్తుతాయి. చిన్నపాటి వనాన్ని పెంచే స్థలం లేకపోయినా, కనీసం ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటవచ్చును కదా. ఆలోచించండి...


No comments:

Post a Comment