Wednesday 19 December 2012

యుగాంతం-మయాన్ క్యాలెండర్


యుగాంతం-మయాన్ క్యాలెండర్- ఈ రెండే ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తున్నారు.అసలు ఈ మయాన్లు ఎవరో తెలుసా?
మీకు తెలుసా?ద్వాపరయుగం 5113 సంవత్సరాల క్రితం అంతమైంది.ద్వాపర యుగాంతం వరకు ప్రపంచంలో భారతదేశం SUPER POWER గా ఉండింది.మహాపురుషుడు శ్రీ కృష్ణపరమాత్మ భారతదేశాన్ని ఒక శక్తిగా తయారుచేశారు.సమస్త ప్రపంచానికి ఆదేశాలు మన భరతభూమి నుండే వెలువడేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన మహాపురుషుడు కృష్ణుడు.మహాభారత యుద్ధం తొలి ప్రపంచయుద్ధం.అందులో ప్రపంచదేశాలన్ని పాల్గొన్నాయి.ఇదంతా సంస్కృత మహాభారతంలో ఉంది.మీకు గుర్తుందా?మయసభలో దుర్యోధనుడు పొరబడి నీటిలో కాలుమోపడం,ద్రౌపది నవ్వడం,దుర్యోధనుడు అది అవమానంగా భావించడం జరిగింది.ఆ మయ సభ కట్టిన మయుడు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన వాడు.ఆ మయుడు వారసులే ఈ మయాన్లు.మన సోదరులు.భారతదేసం మీద గౌరవంతో,వారికి ఉన్న technology ఉపయోగించి మయసభ కట్టి బహుకరించాడు మయుడు.కాని ఆ తరువాత కాలక్రమంలో మనకు వారికి మధ్య దూరం ఏర్పడి,ఈ రోజు వారేదో ఆటవికులు అనుకుంటున్నాం.
యుగాంతం జరగదు.అదంతా కేవలం ప్రచారమే.    

No comments:

Post a Comment