Friday 12 February 2016

సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి సూక్తి


దేవాలయాల నుంచి సంస్కృతి దశదిశల వ్యాపిస్తున్న తరుణంలో మన కర్మలు ఫలప్రదం, మనసులు సృజనాత్మకం, వాక్కులు పవిత్రమవుతాయి, హృదయం ఆనందంతో నిండుతుంది, మనం మంచి పౌరులువుతాము. ధర్మం మనల్ని మంచి పౌరులుగా తయారు చేస్తుంది, ఎందుకంటే అంతరంగంలో శాంతంగా ఉంటూ మన భూమిపై శాంతిని కోరుకుంటాము గనుక. శాంతి అనేది మొదటగా వ్యక్తి నుంచే వస్తుంది. ధార్మిక జీవనం, ఆరాధన, సంస్కృతి చేత మనం శాంతిని పొండకుండా ఇతరుల నుంచి శాంతిని ఆకాంక్షించడం అవాస్తవంగా ఉంటుంది.      

సద్గురు శివాయ శుభ్రమునియ స్వామిz

No comments:

Post a Comment