Saturday 22 September 2012


part-34
ఓం గణేశాయ నమః

వినాయకుడి ఆరాధనతొనే లక్ష్మీ దేవి నిలిచి ఉంటుంది.లక్ష్మీ దేవికి చంచల అని పేరు."ఓం చంచలాయై నమః".అంటే ఒకే చోట ఎక్కువసేపు ఉండనిది.లక్ష్మీ దేవి ఎప్పుడు స్థిరంగా ఉండదు.మరి గణపతో?గణపతి ఒకసారి సాధారణంగా ఎక్కడైనా కూర్చుంటే కదలడు.ఆయన స్థిరంగా కూర్చుంటాడు.

లక్ష్మీ దేవిని,గణపతిని కలిపి ఆరాధించాలి.కలిపి ఆరాధించేవారి ఇంటి నుంది లక్ష్మి దేవి తాను వెళ్ళిపోతాను అంటే వినాయకుడు కాసేపు కూర్చొవమ్మా అంటూ ఆమేను ఆ ప్రదేశంలో స్థిరంగా ఉంచుతాడట.అందువల్ల కేవలం లక్ష్మి దేవినే కాదు,ఆమేతో పాటు వినాయకుడిని ఆరాధించాలి.

వ్యాపార కేంద్రాల్లోను,ఇంట్లోను లక్ష్మి దేవి ఫొటో ప్రక్కన వినాయకుడి ఫొటొ ఉంచి రోజు ముందు స్వామిని పూజించాక లక్ష్మిదేవిని పూజించండి.ధనం నిలుస్తుంది.

ఓం గణేశాయ నమః

to be continued.....
     

No comments:

Post a Comment