Friday 24 August 2012

కృష్ణకధల్లొ ఆధునీకులు తెలుసుకొవాల్సినవి ఏంటి?అందులొ ఉన్న సైన్స్ ఏంత?

దేవికి దేవి సప్తమగర్భంలొ పెరుగుతున్న పిండాన్ని వసుదేవుడు కంసుడికి భయపడి యమున ఆవలి వడ్డున ఉన్న నందవ్రజంలొ తన మరొభార్య రొహిణి దేవి గర్బంలొకి ప్రవేశపెట్టాడు.అంటే ఆ కాలంలొనే 
ఈ దేశప్రజలకు గర్భమార్పిడి విధానం తెలుసని అర్ధమవుతొంది.

ఇక గాంధారి దృతరాషృల పిల్లలు కౌరవులు ఎలా పుట్టారు?గాంధారి కడుపులొని పిండం ముక్కలయితే ఆ ముక్కలను చిన్న కుండల వంటి పాత్రలలొ వేసి అతి జాగ్రత్తగా వాటిని పెంచమని వ్యాసమహర్షి చెప్పారు.ఈ ప్రపంచంలొ తొలి టెస్ట్ ట్యూబ్ బేబిలు వారే కదా.కావలంటే వ్యాసులవారు రాసిన మహభారతం(సంస్కృతం) చూడండి.

ఆటంబాంబు లేద అణుబాంబులనే ఆనాడు అస్త్రశస్త్రాలు గా చెప్పారు.ఆ బాణాల ప్రయొగం చేత ఎలాంటి ప్రభావాలు కలుగుతాయొ మహాభారతంలొను,ధనుర్వేదంలొను చెప్పబడ్డాయి.కావలంటే ఒక్కసారి పరిశీలించండి.


మహభారత యుద్దంలొ ఒకానొక సందర్భంలొ వరి మాటలు ఇలా సంస్కృతంలొ ఉన్నవాటిని మీకొసం ఇల అందిస్తునాము."రాత్రి కావస్తొంది.మరి చీకటిలొ యుద్దం చేయదం కష్టం కదా.చింతించాల్సిన అవసరం లేదు.మన ఏనుగుల తలలకు సూర్యకాంతిని తలపించేటువంటి పెద్ద పెద్ద కాంతిని ప్రసరించే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి.వాటికి ఇంధనం వాడల్సిన అవసరం లేదు.మనం నిర్భయంగా యుద్దం చెయ్యొచ్చు"అని తాత్పర్యం.అంటే అప్పట్లొనే వైర్లెస్స్,రెమొట్లెస్స్ ఫొకస్ లైట్లు ఉన్నాయని తెలుస్తొంది.మీరు కావలంటే సంస్కృత మహభారతం చదవండి.కురుక్షేత్ర సంగ్రామంలొ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.

భవగవద్గీత కేవలం ఒక మత గ్రంధం మాత్రమే కాదు.అది ఒక మెనెజ్మెంట్ స్కిల్ల్స్ గురించి ఎంతొ విపులంగా తెలిపె గ్రంధం.అందుకే ఐ.ఎస్.బి లాంటి పెద్ద పెద్ద సంస్థలు గీతనే భొదిస్తున్నాయి.

భారత పురావస్తూ శాఖవారి తవ్వకాల్లొ గుజరాత్ లొ కృష్ణుడు ఏలిన ద్వారక బయటపడిండి.మహభారతం,శ్రీ కృష్ణావతారం నిజమని నేటి సమాజానికి తెలియపరిచింది.

గాంధర దేశమే నేడు ఖాందహార్ గా ఆఫ్ఘనిస్తాన్లొ ఉంది అన్నది పచ్చి నిజం.నాతి ఇంద్రప్రస్థ నేటి డిల్లి.

అభిమన్యుడు గర్భంలొ ఉండగానే చాలా విషయాలు తెలుసుకున్నాడు.ఇది విన్న పాశ్చాత్యులు ఒకప్పుడు నవ్వినా ఇప్పుడు అదే నిజమని పరిశొధించి చెప్తే నిజమె అని తెలుసుకొని గర్భిణీలకు ప్రత్యేక కొచింగ్ ఇస్తున్నారు.

అశ్వథామ నారయణాస్త్రం అనే ఒక నుక్లియర్ మిస్సైల్ ని ద్వారక లొ ఉన్న ఉత్తర గర్భంలొ ఉన్న అభిమన్యుడి మీద ప్రయొగిస్తే దాని దిశను మార్చి అరేబియ సముద్రంలొ దూరంగా పదెల చేశాడు.ఎందుకు అలా దాని దూరంగా మళ్ళించడం అంటే దాని రెడియెషన్ ఆ కడుపులొ ఉన్న పిండానికి హాని చేస్తుందని చెప్పాడట.

యుద్దం ఏలా చెయ్యలి,యుద్ద నాయకుడ్ని ఏ స్థానంలొ ఉంచాలి లాంటి ఏన్నొ రహస్యాలను మహభారతంలొ చెప్పారు.ఇప్పుడు వాటినే అమెరిక వారు పరిశీలిస్తున్నారన్న విషయం మనకు తెలియదు.

కొన్ని వందలమైళ్ళ దూరంలొ జరుగుతున్న మహాభారత యుద్దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వార సంజయుడు చూసాడు,ధృతరాష్టృడు విన్నాడు.ఆ కాలంలొనే ఉపగ్రహలు ఉన్నయాని,ఒక తెర మీద వీటిని వీక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు మహాభారతాన్ని చదివి మనకు చెప్పారు.

No comments:

Post a Comment