Thursday 19 May 2016

జ్ఞాన గుళిక

భగవంతుని దృష్టిలో హిందూ, మూస్లిం, క్రైస్తవుడు అనేవారు ఉండరు. వీరు ధర్మంగా ఉంటున్నాడా? లేదా అనేది చూసి, దానికి తగిన ఫలితం ఇస్తాడు. ఆయన దృష్టిలో ఉన్న కేవలం రెండే వర్గాలు. ధర్మాత్ములు, అధర్మాత్ములు అని. ఎవరు చేసిన కర్మకు తగిన ఫలం వాళ్ళకి ఇస్తాడు.

No comments:

Post a Comment