Friday 31 July 2015

గురుతత్వం పై శ్రీ ఆదిశంకరచార్యులు



ఈశ్వరుడే అందరికి ఆదిగురువు. మన అందరిపై ఆ గురుకటాక్షం ఉన్నది. గురువు అనుగ్రహంతో, సాధన ద్వారా ప్రతి ఒక్కరు మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ అందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

గురువు పరుసవేది కంటే గొప్పవాడు. పరుసవేది తన దగ్గరకు తెచ్చిన ఇనుప ముక్కను బంగారం ముక్కగా మార్చగలుగుతుందే కానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు. కానీ గురువు ఎంతటి కరుణాసిధువు, కారుణ్యమూర్తి అంటే తనను ఆశ్రయించిన శిష్యుని తనంతటి వాడిని చేస్తాడు.  

పంచపాదికలో శ్రీ ఆదిశంకరచార్యులు 

No comments:

Post a Comment